మాల్యాద్రికి నివాళి అర్పించిన వైసిపి ఇన్ ఛార్జ్

62చూసినవారు
మాల్యాద్రికి నివాళి అర్పించిన వైసిపి ఇన్ ఛార్జ్
కనిగిరి మండలం జమ్మలమడక గ్రామంలో బుధవారం ప్రమాదంలో మృతి చెందిన వైసిపి నాయకుడు పాశం మాల్యాద్రి పార్థివ దేహానికి కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి జెడ్పిటిసి కస్తూరి రెడ్డి , సర్పంచి పాశం కొండయ్య , వైసిపి నాయకులు సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్