మంత్రి రోజాని కలిసిన వైసీపీ నేతలు

534చూసినవారు
మంత్రి రోజాని కలిసిన వైసీపీ నేతలు
ఉగాది పండుగ సందర్భంగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజాని తన నివాసంలో మంగళవారం చంద్రశేఖరాపురం వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆమె భర్త సెల్వ మనితో రాజకీయ విషయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖరపురం మండలం కోయిలంపాడు గ్రామ సర్పంచ్, బోట్ల చిరంజీవి ఆంటోని, మాజీ సర్పంచ్ ఆదినారాయణ, రామసుబ్బయ్యలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్