జరుగుమల్లి మండలంలో కౌలుకు భూమి తీసుకొని సాగు చేస్తున్న రైతులు కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి యుగంధర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం కౌలుకు తీసుకున్న భూములకు సంబంధించిన అగ్రిమెంట్, ఆధార్ కార్డ్, ఫొటో, పట్టాదారు పుస్తకం, కౌలుకు తీసుకొనే వారి ఆధార్ కార్డు ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.