కొండపి: మహిళ పట్ల ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోంది: మంత్రి

50చూసినవారు
కొండపి: మహిళ పట్ల ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోంది: మంత్రి
మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం స్పష్టం చేశారు. మహిళల రక్షణకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోదని వివరించారు. మాజీ సీఎం సతిమణిపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్