కొండేపి: బిజెపి ఆధ్వర్యంలో వీర జవాన్ కు నివాళులు

69చూసినవారు
కొండేపి: బిజెపి ఆధ్వర్యంలో వీర జవాన్ కు నివాళులు
కొండేపి పట్టణంలో బిజెపి సినియర్ నాయకులు, పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో శనివారం ఆపరేషన్ సిందూర్ కు మద్దతు తెలిపారు. కొండెపి బస్ స్టాండ్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి కామేపల్లి కూడలిలో వీర జవాను మురళీనాయక్ కు నివాళులు అర్పించారు. భారత వీరజవానులకు సంఘీభావం తెలియజేస్తూ వారికి మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్