ఇటీవల అనారోగ్యానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపి. కొండారెడ్డి ని బుధవారం మార్కాపురం పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి నంద్యాల మాజీ ఎంపీ పోచం బ్రహ్మానందరెడ్డి కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.