మార్కాపురం: అగ్ని ప్రమాదంలో పూరిగుడిసె దగ్ధం

59చూసినవారు
మార్కాపురం: అగ్ని ప్రమాదంలో పూరిగుడిసె దగ్ధం
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో పూరి గుడిసె దగ్ధమైన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించి ఉంటారని, దానితో గుడిసె మొత్తం దగ్ధమైందని తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యజమాని రూ. 50, 000 ఆస్తి నష్టం జరిగినట్లు ఇంటి యజమాని వాపోయారు.

సంబంధిత పోస్ట్