మార్కాపురం: రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే

78చూసినవారు
మార్కాపురం: రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు భూ సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు వ్యవహరించాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం హయాంలో అత్యధికంగా భూకబ్జాలు జరిగినట్లుగా ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్