ఆర్టీసీ బస్సు డివైడర్ ను ఢీ కొట్టిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి మార్కాపురం వస్తున్న తెలంగాణ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్డులో గల డివైడర్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.