పొదిలి: గృహ అవసరాలకు 50% రాయితీతో సోలార్ విద్యుత్ ప్లాంట్

74చూసినవారు
పొదిలి: గృహ అవసరాలకు 50% రాయితీతో సోలార్ విద్యుత్ ప్లాంట్
పొదిలి మండలం కాటూరివారిపాలెంలో సోలార్ విద్యుత్ గురించి విద్యుత్ శాఖ అధికారులు గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ. గృహ అవసరాలకు వినియోగించు విద్యుత్ అదనపు లోడుకు 50% రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ హరిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్