పూల దుకాణంలో దొంగతనాన్ని చేదించిన పోలీసులు

77చూసినవారు
పూల దుకాణంలో దొంగతనాన్ని చేదించిన పోలీసులు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఈనెల 25వ తేదీ అర్ధరాత్రి హోల్ సెల్ పూల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు లక్ష నగదు చోరీ చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు డి. ఎస్. పి. బాలసుందర్రావు గురువారం తెలిపారు. పట్టణానికి చెందిన షేక్ ఇనాయక్ ఆలీ, జెల్లీ సాయికుమార్ ఇద్దరు యువకులు కలిసి దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి సుమారు 35480 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్