ఒంగోలు: ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన: మాజీ ఎంపీ

50చూసినవారు
ఒంగోలు: ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన: మాజీ ఎంపీ
ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ MP వైవీ సుబ్బారెడ్డి ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు. ఆపరేషన్ సింధూర్  ద్వారా 100 మంది ఉగ్రవాదులను హతమార్చామని కేంద్రమంత్రి రాజ్ నాథ్ తెలపడం సంతోషకరమన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. భారత ఆర్మీ శక్తి ప్రపంచానికి తెలుస్తోందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్