తాళ్లూరు మండలంలో తూర్పుగంగవరంలో మల్లిఖార్జున రైస్ మిల్లును జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ శుక్రవారం తనిఖీ చేశారు. మిల్లులోని బస్తాల్లో వున్న బియ్యాన్ని పరిశీలించారు. మిల్లర్ వేసి అమ్మకానికి సిద్ధం చేసిన బియ్యం బస్తాలోని బియ్యాన్ని పరిశీలించి ఆబియ్యం శ్యాంపిల్స్ న్సు పరిశీలనకు పంపాలని తహసీల్దారు జేసీ ఆదేశించారు.