చీమకుర్తిలో నేటి నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీల సమ్మె

73చూసినవారు
చీమకుర్తిలో నేటి నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీల సమ్మె
చీమకుర్తిలో గ్రానైట్ ఫ్యాక్టరీల యాజమాన్యం గురువారం నుండి సమ్మె చేస్తున్నట్లు గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్ సంఘం నాయకులు తెలియజేశారు. బుధవారం వారు మాట్లాడుతూ రాయికి గిట్టుబాటు ధర రాక బయ్యర్లు సిండికేట్ అవ్వడంతో కొనేవాళ్ళు రాకపోవడంతో ప్రకాశం జిల్లాలోనిబల్లికురవ, గుండ్లపల్లి, ఒంగోలు ఫ్యాక్టరీల యజమాన్యం సమ్మె చేయటానికి మద్దతు తెలిపారాని గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ నాయకుడు మందా రామారావు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్