ప్రకాశం జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన తహసిల్దార్

56చూసినవారు
ప్రకాశం జిల్లాలో ఓ తహసిల్దార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. మద్దిపాడు మండలం దొడ్డవరం వీఆర్వో ద్వారా రూ. 90, 000 లంచం తీసుకుంటున్న మద్దిపాడు మండల తహసిల్దార్ సృజన్ కుమార్ ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకం, పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా ఏసీబీకి తహసిల్దార్ సృజన్ కుమార్ పట్టుపడ్డాడు.

సంబంధిత పోస్ట్