త్రిపురాంతకంలో పర్యటించిన బీసీ జనార్ధన్

73చూసినవారు
త్రిపురాంతకంలో పర్యటించిన బీసీ జనార్ధన్
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో శుక్రవారం ఏపీ భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తో కలిసి సాగర్ కాలవను మంత్రి పరిశీలించారు. కాలువపై బ్రిడ్జి నిర్మించే అంశాన్ని పరిశీలించామని ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి కాలువను నిర్మించే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి బీసీ జనార్ధన అన్నారు.ఈ  కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్