త్రిపురాంతకం: పౌష్టిక ఆహారం పై అవగాహన

85చూసినవారు
త్రిపురాంతకం: పౌష్టిక ఆహారం పై అవగాహన
త్రిపురాంతకం మండలం గణనపవరం గ్రామంలో పోషక పక్వాడ్ కార్యక్రమాన్నిగురువారం నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ గర్భిణీలు, బాలింతలు తీసుకోవలసిన పోషక ఆహారం, వ్యాయామం, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సన్‌స్ట్రోక్ నివారణకు నీటిని అధికంగా తీసుకోవాలని, గర్భం దాల్చిన వెంటనే పేర్లు అంగన్వాడీలో నమోదు చేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్