ఎదురెదురుగా రెండు లారీలు ఢీ...ఇద్దరికీ తీవ్ర గాయాలు

60చూసినవారు
ఎదురెదురుగా రెండు లారీలు ఢీ...ఇద్దరికీ తీవ్ర గాయాలు
త్రిపురాంతకం మండలంలోని దూపాడు వద్ద జాతీయ రహదారి పై గురువారం అనంతపురం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ దూపాడు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనంతపురానికి చెందిన డ్రైవర్ శివశంకర్ రెడ్డి, క్లీనర్ రాము కు తీవ్ర గాయాలై క్యాబిన్ లోనే ఇరుక్కు పోయారు. గంట పాటు శ్రమించి క్యాబిన్ లో నుంచి బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్