గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు బంద్

85చూసినవారు
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు బంద్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను బంద్ చేసింది. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా జీవో జారీ చేశారు. ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ఉండవు.

సంబంధిత పోస్ట్