సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్కు చుక్కెదురు
By Gaddala VenkateswaraRao 56చూసినవారుAP: వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టులో విచారణ దాఖలు చేశారు. భార్గవ్ పిటిషన్పై జస్టిస్ పంకజ్, ఎస్వీఎన్ భట్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.