సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ఆయనను వెంటిలేటర్పై ఐసీయూలో చికిత్స అందజేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు.