US పార్లమెంట్‌లోకి ఆరుగురు ఇండో అమెరికన్లు

67చూసినవారు
US పార్లమెంట్‌లోకి ఆరుగురు ఇండో అమెరికన్లు
భారతీయులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా అమెరికా ప్రతినిధుల సభలో ఆరుగురు భారతీయ అమెరికన్లు సభలో ప్రమాణ స్వీకారం చేసి తమ ఆదిపత్యాన్ని నెలకొల్పారు. ఒకే సారి ఆరుగురు అమెరికా ప్రతినిధుల సభకు ఎంపికకావడం ఇదే తొలిసారి. వీరిలో డాక్టర్ అమీ బెర్రీ, సుహాస్ సుబ్రమణియన్, శ్రీ తానేదార్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్