స్పా ముసుగులో పాడు పనులు

2585చూసినవారు
స్పా ముసుగులో పాడు పనులు
విశాఖలో స్పా ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేశారు. మొత్తం 71 స్పా సెంటర్లలో సోదాలు చేపట్టారు. 21 స్పా సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 2 స్పా సెంటర్లను సీజ్ చేశారు. స్పా సెంటర్లలో డ్రగ్స్, గంజాయి వినియోగం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ స్పాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్