కందుకూరు గాయత్రీ జ్యూయలర్స్ లో దొంగతనం

56చూసినవారు
కందుకూరు పెద్ద బజారులో మహాత్మా గాంధీ విగ్రహం ఎదురు బంగారు షాపులో రాత్రి దొంగతనం జరిగింది. బంగారు షాపు తో పాటు ఇరుపక్కల ఉన్న రెండు కిరాణా షాపులు, ఒక బియ్యం షాపులో దొంగతనం జరిగింది. శనివారం కందుకూరు సిఐ వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బంది దొంగతనం జరిగినషాపులు వద్దకు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి బంగారు షాపులోని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్