పెన్షన్ పంపిణీకి సర్వం సిద్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అల్లూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ పొందే లబ్ధిదారుల ఇంటికి సచివాలయం సిబ్బంది వెళ్లి పెన్షన్ ను అందజేస్తారన్నారు. పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేశారు.