రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
డాక్టర్ల అందించే సేవలు అనిర్వచనీయమైనవని, మనిషిని బ్రతికించగల శక్తి డాక్టర్లకు ఉందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. కావలి ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం విశేషంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు ఆయన ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్