బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సోమవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని ఖాజా నగర్ లో ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు, అనంతరం దామరమడుగులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.