పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లు పై సస్పెండ్ వేటు

79చూసినవారు
పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లు పై సస్పెండ్ వేటు
ముత్తుకూరు గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి గా పనిచేసిన చక్రం వెంకటేశ్వర్లు పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని డి ఎల్ పి ఓ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి డిపిఓ కార్యాలయంకు ఉత్తర్వులు జారీ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శి గా ఆయన పని చేస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్