శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం ఆమందూరు గ్రామంలోని గురువారం ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు నాయకులతో కలిసి వృద్ధులు వితంతువులు వికలాంగులను వ్యక్తిగతంగా వెళ్లి కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ₹4,000 6 000 పెన్షన్ ను అందించారు.