సిహెచ్ఓగా పదోన్నతి పొందిన వరికుంటపాడు నరేష్

64చూసినవారు
సిహెచ్ఓగా పదోన్నతి పొందిన వరికుంటపాడు నరేష్
నెల్లూరు జిల్లా వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు ఐదేళ్లుగా పబ్లిక్ హెల్త్ నర్స్ గా పనిచేస్తున్న ఎన్. సుశీలమ్మ పదోన్నతి పై కమ్యూనిటీ హెల్త్ (సిహెచ్ఓ) ఆఫీసర్ కడప జిల్లా కలసపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నియమించబడ్డారు. ఈ మేరకు గురువారం ఆమెకు ఉత్తర్వులు అందాయి. వరికుంటపాడు లో ఆమె మెరుగైన వైద్య సేవ అందించి ఉన్నతాధికారుల ప్రజల మన్ననలు పొందారు. ఈమె త్వరలో ఇక్కడి నుంచి రిలీవ్ కానున్నారు.

సంబంధిత పోస్ట్