త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రథాలను సిద్ధం చేశారు. గురువారం వింజమూరు పార్టీ కార్యాలయం వద్ద ప్రచార రథాలను పరిశీలించారు. అనంతరం నియోజకవర్గంలో ప్రచార రథాన్ని ఏ మండలంలో మొదటి ప్రారంభించాలి మొదలగు రాజకీయ అంశాల గురించి చర్చించారు.