గొట్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, పుస్తకాలు శుక్రవారం అందజేశారు. హెడ్ మాస్టర్ జి. యన్. విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 151 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు వై. చంద్ర మౌళి రెడ్డి, కె. చంద్ర శేఖర్, ఎస్. రమీజాబీ పాల్గొన్నారు.