లేపాక్షి నవోదయ విద్యార్థులకు రోబోటిక్స్ పై అవగాహన

74చూసినవారు
లేపాక్షి నవోదయ విద్యార్థులకు రోబోటిక్స్ పై అవగాహన
లేపాక్షి జవహర్ నవోదయ విశ్వ విద్యాలయంలో మంగళవారం పూర్వ విద్యార్థి గవ్వల విష్ణుతేజ్ రోబోటిక్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ నాగరాజు మాట్లాడుతూ గవ్వల విష్ణుతేజ్ గతంలో నవోదయ పాఠశాలలో చదువుతుండేవాడని ప్రస్తుతం యఎస్ఎలో ఫాసిల్ రిడ్జ్ హైస్కూల్లో చదువుతున్నాడన్నారు. సెలవుల నిమిత్తం వచ్చి అతను పాఠశాలను సందర్శించి విద్యార్థులకు రోబోటిక్స్ అండ్ స్టెప్ ప్రెజెంటేషన్ పై అవగాహన కల్పించాడు.

సంబంధిత పోస్ట్