ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి వీల్ చైర్ వితరణ

1564చూసినవారు
ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి వీల్ చైర్ వితరణ
రహమతే అలా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వీల్ చైర్ ను వితరణ చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ మాలిక్ డామిస్ ఖాస్మి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతోమంది రోగులు నడవలేని స్థితిలో వస్తుంటారని వారికోసం తమ వంతుగా వీల్ చైర్ ను వితరణ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్