కంబదూరు: తాగుడుకు బానిసై ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

69చూసినవారు
కంబదూరు: తాగుడుకు బానిసై ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన రామాంజినేయులు అనే వ్యక్తి తాగుడుకు బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామాంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్