ఎంజేపీ స్కూల్ కు రూ. 22.50 కోట్లు మంజూరు: మంత్రి

59చూసినవారు
ఎంజేపీ స్కూల్ కు రూ. 22.50 కోట్లు మంజూరు: మంత్రి
జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన నాలుగు ఎంజేపీ హాస్టళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబునాయుడు రూ. 79 కోట్లు మంజూరు చేశారని, వాటిలో రూ. 22. 50 కోట్లు రాయదుర్గం ఎంజేపీ స్కూల్ నిర్మాణానికి వెచ్చించనున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ మంత్రి సవితమ్మ తెలిపారు. గురువారం రాయదుర్గంలోని గోనెబావి తాత్కాలిక భవనంలో ఉన్న ఎంజేపీ స్కూలును రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుతో కలసి మంత్రి సవితమ్మ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్