ఆలయంలో చోరీ

50చూసినవారు
ఆలయంలో చోరీ
ఎచ్చెర్ల మండలం పరిధ్ పేట గ్రామంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శనివారం అర్థరాత్రి చోరీ జరిగినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం ఆలయాన్ని తెరిచి చూసే సరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడు తులాల బంగారం, మూడు కిలోల వెండి, సుమారు లక్ష వరకు నగదు మాయమైనట్లు వెల్లడించారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్