ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించండి

53చూసినవారు
రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థి బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నరసన్నపేట మండల కేంద్రంలోని గాంధీ నగర్ తో పాటు పలు విధులలో పార్టీ ప్రచారాన్ని కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు. అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యమవుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్