పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిసర ప్రాంత ప్రజలకు కాశీబుగ్గ పోలీస్ విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు మంగళవారం ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ ని విధించారు. ఎవరు కూడా రోడ్లపై గుంపులుగా ఉండరాదని పోలీసులు తెలియజేశారు. అవాంఛనీయ సంఘటనలకు ఎవరైనా పాల్పడితే, వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు.