మెలియాపుట్టి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు

80చూసినవారు
మెలియాపుట్టి మండలం గొప్పిలి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి గాయాలైన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒడిస్సా లోని నొవో గూడ లో కెనరా బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న పాణిగ్రహి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వాహనం అదుపు తప్పడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్