ఆమదాలవలస: స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

51చూసినవారు
ఆమదాలవలస: స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
ఆమదాలవలస మున్సిపాలిటీ ఆఫీసు వద్ద స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచి ఆరోగ్యం వస్తుందని, అనారోగ్యానికి వివిధ జబ్బులకు కారణం పరిసరాల అపరిశుభ్రతే కారణం అని చెప్పారు.

సంబంధిత పోస్ట్