ఆముదాలవలస: వైకాపా నుండి టీడీపీలోకి చేరికలు.

78చూసినవారు
ఆముదాలవలస: వైకాపా నుండి టీడీపీలోకి చేరికలు.
ఆముదాలవలస మున్సిపాలిటీలో గల 8వ వార్డ్ నుండి వైఎస్ఆర్సీపీకి చెందిన పలు కుటుంబాలు స్థానిక ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవి కుమార్ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధవల అప్పల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్