ఈనెల 16న ఆముదాలవలస మండల సర్వసభ్య సమావేశం

68చూసినవారు
ఈనెల 16న ఆముదాలవలస మండల సర్వసభ్య సమావేశం
ఆముదాలవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 16వ తేదీన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తమ్మినేని శారద అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్ వెంకటరావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. 16వ తేది ఉదయం 10: 30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. కావున సభ్యులు హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్