దూసిపేటలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ స్థాపన పూజలు

85చూసినవారు
దూసిపేటలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ స్థాపన పూజలు
దూసిపేటలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ స్థాపన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం ఆముదాలవలస మండలంలోని దూసిపేట గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా విశేష అర్చన పూజలు క్షీరాధివాసం, హవనములు, సూర్య నమ స్కారాలు, ధ్యానాధివాసం, పంచ సూక్త పారాయణం పూజలు వేద పండితులు బంకుపల్లి వెంకటభాస్కర్ శర్మ, చిలుకూరు వెంకటరమణమూర్తి శర్మ ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్