పాతపట్నం జట్టుపై నరసన్నపేట జట్టు గెలుపు

56చూసినవారు
పాతపట్నం జట్టుపై నరసన్నపేట జట్టు గెలుపు
ఆముదాలవలస హై స్కూల్ మైదానంలో గడచిన 14 రోజులుగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ పాతపట్నం, నరసన్నపేట జట్లు మధ్య శనివారం పోటీ జరిగింది. పాతపట్నం జట్టు 16. 2 ఓవర్లలో 86 రన్స్ చేసి ఆల్ అవుట్ అవ్వగా నరసన్నపేట జట్టు 12. 1 ఓవర్లలో విజయం సాధించింది. ముఖ్య అతిథులుగా న్యాయవాది బొణిగి రమణ, కమర్షియల్ శాఖ అధికారి కె. నరసింహమూర్తి పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన జుట్టుకు మెమొంటోళ్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్