ఆమదాలవలసలో జాతీయ నారాయణ సేవ

57చూసినవారు
ఆమదాలవలసలో జాతీయ నారాయణ సేవ
రాష్ట్ర యువత పర్తియాత్రలో భాగంగా జాతీయ నారాయణ సేవ కార్యక్రమాన్ని సాయి శ్రుతి మందిరం.. మెట్టెక్కివలస, ఆమదాలవలసలో కన్వీనర్  కామవధానులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూత్ కో ఆర్డినేటర్  దామోదర్ పట్నాయక్, బాల వికాస్ విద్యార్థులు ఘనంగా  నిర్వహించి.. 71 మంది నారాయణలకు భోజనం, పండ్లు అందించారు. ఎం. రవీంద్ర,  పి. తాతయ్య, ఎస్.జి రమణ, ఎ.రామకృష్ణ, వెంకటరమణమూర్తి, జగన్నాధ రావు, ఎస్.తమ్మయ్య పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్