శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

59చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి
ఆమదాలవలస బీఆర్‌నగర్‌కు చెందిన యువ వైద్యుడు డాక్టర్ పి. అశోక్ హర్షవర్దన్ (36) గుండెపోటుతో గురువారం రాత్రి అకస్మాత్తుగా మృతి చెందారు. శ్రీకాకుళంలో ప్రైవేటు ఆసుపత్రిలో సేవలందిస్తూ మంచి పేరుపొందిన ఆయన అకాల మరణం అందరినీ కలచివేసింది. జనసేన నేత పాపారావు కుమారుడైన హర్షవర్దన్ కుటుంబంలో విషాదం అలముకుంది. గ్రామంలో వారి మరణం తీవ్ర దిగ్బంధత సృష్టించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్