నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం- ఎమ్మెల్యే

61చూసినవారు
రణస్థలం మండలం నడుకుదిటిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సౌజన్యంతో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రతినెల ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు సుమారు 300 మంది హాజరుకాగా. 60 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్