రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీలోని హఖీనఖాన్ పేటలో సుమారు రూ. 56. 80లక్షల నిధులతో రక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఎకరాకు సాగునీరు అందే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్