సోంపేట:రైలు నుండి జారిపడి మహిళకు గాయాలు

59చూసినవారు
సోంపేట:రైలు నుండి జారిపడి మహిళకు గాయాలు
సోంపేట మండలం పాలవలస గ్రామానికి ఆనుకుని ఉన్న రైల్వే గేటు సమీపంలో మహిళ ప్రమాదశాత్తు జారిపడింది.
గురువారం మధ్యహ్నం డిబ్రుఘర్-కన్యాకుమారి రైలు డోర్ వద్ద కూర్చున్న మహిళ జారిపడి స్వల్పగాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపి సదరు మహిళను తిరిగి రైలు ఎక్కించారు.

సంబంధిత పోస్ట్